భారతదేశం రాష్ట్రాలు

Wednesday, February 3, 2010

ప్రధాన వ్యాసము: భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు

భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
భారతదేశ రాష్ట్రాలు.

భారత రాజ్యాంగము (Constitution of India)

  • భారత రాజ్యాంగము జనవరి 26, 1950 అమలులోకి వచ్చింది.
  • భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల 395.
  • భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినదిఐవర్ జెన్నింగ్స్.
  • భారత రాజ్యాంగము యొక్క చిహ్నంఏనుగు.
  • భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం పూర్ణస్వరాజ్ దినం.
  • భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు పీఠిక (ప్రియాంబుల్) వివరించబడ్డాయి.
  • భారత రాజ్యాంగమును భారత రాజ్యాంగ పరిషత్తు రచించారు.
  • భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.
  • భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.
  • భారత రాజ్యాంగము నవంబరు 26, 1949 రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)


  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1935 సంవత్సరంలో స్థాపించబడింది.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధానకేంద్రం ముంబాయి.
  • 1935లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పుడు తాత్కాలిక ప్రధానకేంద్రం కలకత్తా (ప్రస్తుత కోల్‌కత) నగరంలో ఉండేది--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య  22.
  • రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్‌గా ఓ.ఏ.స్మిత్  పనిచేశారు--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి  సి.డి.దేశ్‌ముఖ్.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ కె.జె.ఉదేశి.
  • భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఇంతవరకు గవర్నర్లుగా పనిచేసినవారి సంఖ్య 22.
  • 1982 నుండి 1985 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినది    మన్‌మోహన్ సింగ్.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము---> ఆర్థికశాస్త్రము.