భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)

Monday, February 1, 2010


  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1935 సంవత్సరంలో స్థాపించబడింది.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధానకేంద్రం ముంబాయి.
  • 1935లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పుడు తాత్కాలిక ప్రధానకేంద్రం కలకత్తా (ప్రస్తుత కోల్‌కత) నగరంలో ఉండేది--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య  22.
  • రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్‌గా ఓ.ఏ.స్మిత్  పనిచేశారు--.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి  సి.డి.దేశ్‌ముఖ్.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ కె.జె.ఉదేశి.
  • భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఇంతవరకు గవర్నర్లుగా పనిచేసినవారి సంఖ్య 22.
  • 1982 నుండి 1985 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినది    మన్‌మోహన్ సింగ్.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము---> ఆర్థికశాస్త్రము.

0 comments: